వివాహేతర సంబంధాలు మానవ విలువలను మంట కలిపేస్తున్నాయి.  వావివరుసలు లేకుండా సంబంధాలు పెట్టుకుంటు వాళ్ళని నమ్ముకున్న వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా జార్ఖండ్ లోని రాంచీ పట్టణంలో జరిగింది. భార్య భర్త కలిసి వారి జీవనాన్ని సాగస్తున్నారు. భర్త వృత్తీరీత్య లారీ డ్రైవర్ కావటంతో భర్త తరచూ ఇంటికి దూరంగా ఉండేవాడు. 

 


ఇక ఈ క్రమంలో వారి ఇంట్లో చదువుకునేందుకు అతడి మేనల్లుడు రాజేష్ (పేరు మార్పు) పల్లెటూరు నుంచి వచ్చి వారింట్లో ఆశ్రయం పొందాడు. ఈ క్రమంలో ఆమె కన్ను భర్త మేనల్లుడైన రాజేష్ పై పడింది. వరుసకు అల్లుడు అయ్యే రాజేష్ ను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకుంది. తన ముగ్గులో దింపాలని పూనం అనుకుంది. అంతే వెంటనే ఆమె అనుకున్న ప్లాన్ అమలు చేసింది. తనతో శృంగారం చేసి ఎలాగైనా పిల్లలు లేని లోటు తీర్చాలని రాజేష్ ను కోరింది ఆమె. ఇందుకు రాజేష్ మొదట ఒప్పుకోలేదు ఇలా చేయటం తప్పు అని ఆమెతో వారించాడు. అయితే ఇందులో ఎలాంటి తప్పు లేదని, తన భర్త అనుమతి కూడా ఉందని చెప్పుకొచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం జరిగిపోతుందని అతడికి సర్ది చెప్పింది.

 


దీంతో రాజేష్ మామయ్య అనుమతి ఉందని భ్రమపడి అత్తతో తన వివాహేతర బంధానికి ముహూర్తం పెట్టుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఒక రోజు అత్తతో కలిసి అల్లుడు రాజేష్ శృంగారం చేస్తున్నాడు. సడన్ గా రాజేష్ మామయ్య కంట పడింది ఈ దృశ్యం. దాంతో ఏంటి ఇది వారిని ప్రశ్నించారు. భర్త గొడవకు తయారవుతున్నాడని గమనించిన భార్య  రాజేష్ కలిసి అతడిని గదిలో నోట్లో గుడ్డలు కుక్కి కట్టేసి కట్టేశారు. డబ్బు, నగలు, ఇతర విలువైన వస్తువులు అన్నింటిని ప్యాక్ చేశారు. అవన్ని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నారు ఇద్దరు. దీంతో భర్త అరవడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: