విజయవాడలో వైఎస్సార్‌సీపీ మాల మహానాడు అధ్యక్షురాలు IHG ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. గత కొంత కాలంగా తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజా ప్రతినిధులకు ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇలాంటి జీవితం ఇక నాకు వద్దని మీడియా సమావేశంలోనే ఆమె విషయం IHG విషం పుచ్చుకొని ఆత్మహత్య యత్నం చేయడం సంచలనం రేపింది. సోమవారం ఉదయం తన సమస్యలు పరిష్కరించాలని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆమె విషం తాగేశారు. ప్రభుత్వ పెద్దలు తనని మోసం చేసారంటూ ఆమె ఆరోపిస్తున్నారు.

IHG

తనకు  జరిగిన అన్యాయాన్ని కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం రాలేదన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం లేదని.. ఈ విషయంపై పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకు అసలు స్పందించలేదన్నారు. వైస్సార్సీపీ పార్టీని సొంత కుటుంబంలా భావిస్తే పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనని మోసం చేసారని ఆవేదన వ్యక్తంచేశారు.  

IHG

పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకూ స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని సొంత కుటుంబంలా భావించానని.. అయినా పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనను మోసం చేశారని కుమారి ఆరోపించారు. ఈ నెల 6న ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసినా న్యాయం జరగలేదని మహిళా నేత వాపోయారు. ఇలా మీడియాకు వివరాలు వెల్లడిస్తూనే ఒకట్రెండు సార్లు ఆమె విషం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: