ఇక సుధీర్గమైన లాక్ డౌన్ తరువాత కూడా ఈ స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు పెరుగుతున్నాయంటే దీని తీవ్రత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అయితే రోజుకి 25 వేలకు పైగా కేసులు నమోదవుతూనే వున్నాయట. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు ఎక్కువవుతున్నాయి. మొన్న హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఒక స్కూల్ లో 36 మంది పిల్లలకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. ఇక ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు జన సమాచారం తగ్గించాలని చూస్తున్నాయట. అందుకే గుళ్ళలో కాని చర్చిలల్లో కాని మసీదులల్లో కాని జనాలు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదట. కేవలం పాస్టర్లకి, పూజారులకి, అలాగే మసీదు పెద్దలకి మాత్రమే అనుమతులు ఇస్తున్నారట..
ఇక సుధీర్గమైన లాక్ డౌన్ తరువాత కూడా ఈ స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు పెరుగుతున్నాయంటే దీని తీవ్రత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అయితే రోజుకి 25 వేలకు పైగా కేసులు నమోదవుతూనే వున్నాయట. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు ఎక్కువవుతున్నాయి. మొన్న హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఒక స్కూల్ లో 36 మంది పిల్లలకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. ఇక ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు జన సమాచారం తగ్గించాలని చూస్తున్నాయట. అందుకే గుళ్ళలో కాని చర్చిలల్లో కాని మసీదులల్లో కాని జనాలు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదట. కేవలం పాస్టర్లకి, పూజారులకి, అలాగే మసీదు పెద్దలకి మాత్రమే అనుమతులు ఇస్తున్నారట..