తన తండ్రి స్థాపించిన భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరికో సాయం చేశారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు తనకు తెలిసిన స్వచ్ఛంద సంస్థ సాయంతో హైద్రాబాద్ నుంచి ఇక్కడికి రప్పించి వాటిని జిల్లా ఆస్పత్రికి అందించారు. తన స్నేహితుల సాయంతో రిమ్స్ ఆస్పత్రిలోనే 40 ఆక్సిజన్ బెడ్లతో కూడిన చిల్డ్రన్ వార్డు ఒకటి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రవాసాంధ్రుల సమస్యలను ఎన్నింటినో విదేశాంగ శాఖకు లేఖలు ద్వారా విన్నవించి పరిష్కరించారు. ఇప్పుడీయనపై నరసన్నపేట ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఓ ప్రాథమిక సమాచారం.
తన తండ్రి స్థాపించిన భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరికో సాయం చేశారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు తనకు తెలిసిన స్వచ్ఛంద సంస్థ సాయంతో హైద్రాబాద్ నుంచి ఇక్కడికి రప్పించి వాటిని జిల్లా ఆస్పత్రికి అందించారు. తన స్నేహితుల సాయంతో రిమ్స్ ఆస్పత్రిలోనే 40 ఆక్సిజన్ బెడ్లతో కూడిన చిల్డ్రన్ వార్డు ఒకటి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రవాసాంధ్రుల సమస్యలను ఎన్నింటినో విదేశాంగ శాఖకు లేఖలు ద్వారా విన్నవించి పరిష్కరించారు. ఇప్పుడీయనపై నరసన్నపేట ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఓ ప్రాథమిక సమాచారం.