ఇంకా అలాగే కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్ కార్డు ఇంకా పాస్బుక్లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.అలాగే అర్హులైన వారికి పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపడం జరిగింది.ఇంకా అలాగే నవరత్నాల్లో భాగంగా వివిధ పథకాలతో పాటు వైఎస్ ఆర్ పింఛన్ కానుకను కూడా అమలు చేస్తున్నారు. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు చేరేలా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిస్తున్నారు.
ఇంకా అలాగే కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్ కార్డు ఇంకా పాస్బుక్లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.అలాగే అర్హులైన వారికి పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపడం జరిగింది.ఇంకా అలాగే నవరత్నాల్లో భాగంగా వివిధ పథకాలతో పాటు వైఎస్ ఆర్ పింఛన్ కానుకను కూడా అమలు చేస్తున్నారు. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు చేరేలా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిస్తున్నారు.