ఇక కాస్తో కోస్తా ఆంధ్ర ప్రజల పుణ్యం వల్ల టీఆర్ఎస్ పరువు నిలబెట్టుకుంది.ఇక బీజేపీ కి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించని ఆంధ్ర ప్రజలు టీఆరెస్ పార్టీకి గట్టిగ ఓట్లు వెయ్యడం జరిగింది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని 32 డివిజన్లలో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది.దీంతో కేసీఆర్ కి ఆంధ్రుల విలువ ఏంటో అర్ధమయ్యింది. ఇంకా ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....
ఇక కాస్తో కోస్తా ఆంధ్ర ప్రజల పుణ్యం వల్ల టీఆర్ఎస్ పరువు నిలబెట్టుకుంది.ఇక బీజేపీ కి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించని ఆంధ్ర ప్రజలు టీఆరెస్ పార్టీకి గట్టిగ ఓట్లు వెయ్యడం జరిగింది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని 32 డివిజన్లలో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది.దీంతో కేసీఆర్ కి ఆంధ్రుల విలువ ఏంటో అర్ధమయ్యింది. ఇంకా ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....