
చైనాకు చెందిన బి.వి.ఆర్ మిస్సైల్ తో పాకిస్తాన్ దాడి చేసేందుకు ప్రయత్నించగా భారత్ ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ తో దానిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. మనదేశంలోని 15 నగరాలను పాకిస్తాన్ టార్గెట్గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. బట్టిండా - జమ్మూ శ్రీనగర్ - అమృత్సర్ - పఠాన్ కోట్ - లుధియానా - జలంధర్ - భుజ్ - అవంతిపుర - చండీగఢ్ బలోఢీ తో పాటు పలు నగరాలపై దాడులకు పాల్పడింది. అయితే భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. మరోవైపు సరిహద్దుల్లో కూడా నిరంతర కాల్పులు జరుగుతూనే ఉంది. వాటిని భారత సైన్యం తిప్పి కొడుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు