
అయితే ఇలాంటి నేపథ్యంలో.. కల్వకుంట్ల కవిత గురించి ఓ బ్లాస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. కల్వకుంట్ల కవిత త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు వార్త వార్త వైరల్ అవుతుంది. ఆంధ్రజ్యోతి కి సంబంధించిన పత్రికలో.. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రత్యేక స్టోరీ వచ్చింది. ఈ విషయం మధ్యవర్తుల ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకు వెళ్లినట్లు.. ఇందులో పేర్కొన్నారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పిసిసి మహేష్ గౌడ్.. ఇద్దరు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఈ అంశాన్ని చేర్చినట్లు.. ఈ ప్రత్యేక కథనంలో రాసుకోవచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో కవితను పార్టీలోకి తీసుకోవడం.... సరికాదని కూడా... కథనంలో స్పష్టంగా ఉంది. కల్వకుంట్ల కవితను పార్టీలో చేర్చుకుంటే... కాంగ్రెస్ వాటికి నష్టం తప్ప లాభమేమి ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ కథనం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మరి దీనిపై కల్వకుంట్ల కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు