రోశయ్యకు సంతాప తీర్మానం పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆర్యవైశ్య జేఏపీ ప్రకటించింది. ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ఇవాళ సభ నివాళులు అర్పించింది. సంతాప తీర్మానం ప్రవేశ పెట్టింది. అలాంటప్పుడు మేకపాటికి సంతాప తీర్మనం పెట్టి.. మాజీ సీఎం అయినా రోశయ్యకు సంతాప తీర్మానం పెట్టకపోవడం ఏంటని ఆర్య వైశ్యులు ప్రశ్నిస్తున్నారు.
రోశయ్యకు సంతాప తీర్మానం పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆర్యవైశ్య జేఏపీ ప్రకటించింది. ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ఇవాళ సభ నివాళులు అర్పించింది. సంతాప తీర్మానం ప్రవేశ పెట్టింది. అలాంటప్పుడు మేకపాటికి సంతాప తీర్మనం పెట్టి.. మాజీ సీఎం అయినా రోశయ్యకు సంతాప తీర్మానం పెట్టకపోవడం ఏంటని ఆర్య వైశ్యులు ప్రశ్నిస్తున్నారు.