బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే.. కేసు దర్యాప్తులో ఉండగానే నిందితుడు అక్బర్ మరణించాడు. సరైన ఆధారాలతో బాలాపూర్ పోలీసులు కోర్టుకు సమర్పించడంతో రషీద్ నేరం రుజువైంది. విచారణ జరిపిన కోర్టు నిందితుడు రషీద్ కు 20ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే మరో 2వేల జరిమానా విధించింది. బాలికకు బాధితుల పరిహార పథకం కింద రూ.5లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే.. కేసు దర్యాప్తులో ఉండగానే నిందితుడు అక్బర్ మరణించాడు. సరైన ఆధారాలతో బాలాపూర్ పోలీసులు కోర్టుకు సమర్పించడంతో రషీద్ నేరం రుజువైంది. విచారణ జరిపిన కోర్టు నిందితుడు రషీద్ కు 20ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే మరో 2వేల జరిమానా విధించింది. బాలికకు బాధితుల పరిహార పథకం కింద రూ.5లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.