11వ పీఆర్సీ ప్రకారం వేతనం, భత్యం కావాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై వారు అధికారులతో చర్చలు జరిపారు. అయితే.. ఆ చర్చలు విఫలం అయ్యాయి. దీంతో కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెబాట పట్టారు. ఈ మేరకు గతనెలలోనే సమ్మె నోటీసులు కార్మిక సంఘాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వర్షం ముంచుకొస్తున్న సమయంలో మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు.
11వ పీఆర్సీ ప్రకారం వేతనం, భత్యం కావాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై వారు అధికారులతో చర్చలు జరిపారు. అయితే.. ఆ చర్చలు విఫలం అయ్యాయి. దీంతో కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెబాట పట్టారు. ఈ మేరకు గతనెలలోనే సమ్మె నోటీసులు కార్మిక సంఘాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వర్షం ముంచుకొస్తున్న సమయంలో మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు.