వెనుక తరం నటులలో అగ్రగామి నటుడు రిషీ కపూర్ ఇవాళ కన్ను మూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ తారలు మరియు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.రిషీ కపూర్ 4th సెప్టెంబర్ 1952 లో జన్మించారు. ఈయన అనేక సినిమాలకి నటించాడు మరియు నిర్మాతగా , డైరెక్టర్ గా కూడా పనిచేశాడు.ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు మరియు సినీ తారలు రిషీ కపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
..ఇందులో భాగంగానే నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ తన ట్విట్టర్ ఖాతా నుండి రిషీ కపూర్ కి నివాళులు అర్పించారు...' భారత సినీ పరిశ్రమ ఇద్దరు లెజెండ్స్ ని కోల్పోయింది ..ఒకరు ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషీ కపూర్ రూపంలో ..రిషీ కపూర్ ఆకస్మిక మరణంతో తీవ్ర మనస్తాపానికి యావత్ భారత దేశం గురి అయ్యింది ..వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం, వారి ఆత్మలు ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను' ...నందమూరి బాలకృష్ణ .
A big loss for indian Cinema. Deeply Saddened by the sudden demise of two legendary actors #IrrfanKhan and #RishiKapoor, They will always be remembered.
— BARaju (@baraju_SuperHit) April 30, 2020
My Heartfelt condolences to their families, May their souls rest in peace.
- nandamuri balakrishna pic.twitter.com/XUyp1qnxNe