రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ లో వరద బాధితులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. వరద బాధితులు వేలాది మంది రోడ్ల మీద పడ్డారు. ఈ నేపధ్యంలో  కంటోన్ మెంట్ నియోజకవర్గం పరిధిలో 6 వ వార్డు, 1వ వార్డు  వరద బాధితులకు  ప్రభుత్వం తరఫున 10000 రూపాయలు నగదును మంత్రులు srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్, మాల్లారెడ్డి అందించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ...

ప్రజల కోసం ఇంత వేగంగా స్పందించిన సీఎం కెసిఆర్ మాత్రమే అని అన్నారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన వారిని ఇంతవేగంగా ఆదుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎంమ్మెల్యే సాయన్నతో పాటుగా,  మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అలాగే బోర్డు సభ్యులు పాండు యాదవ్, మహేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: