ప్రజల కోసం ఇంత వేగంగా స్పందించిన సీఎం కెసిఆర్ మాత్రమే అని అన్నారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన వారిని ఇంతవేగంగా ఆదుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎంమ్మెల్యే సాయన్నతో పాటుగా, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అలాగే బోర్డు సభ్యులు పాండు యాదవ్, మహేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రజల కోసం ఇంత వేగంగా స్పందించిన సీఎం కెసిఆర్ మాత్రమే అని అన్నారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన వారిని ఇంతవేగంగా ఆదుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎంమ్మెల్యే సాయన్నతో పాటుగా, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అలాగే బోర్డు సభ్యులు పాండు యాదవ్, మహేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.