ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న పలు రైల్వే విభాగాలు రైళ్లలో ఆన్ బోర్డు డిమాండ్ కింద డిస్పోజబుల్ ట్రావెల్ బెడ్రోల్ కిట్ను అందించనున్నట్టు సమాచారం. ఇందుకోసం రూ.300 వరకు చెల్లించాలి ప్రయాణికులు. కరోనా కారణంగా కొన్ని రైళ్లను నిలిపివేసిన విషయం విధితమే. కోవిడ్ 19 మహమ్మారి ఉధృతి కాస్త తగ్గిన తరువాతనే పలుమార్గాల్లో రైళ్లను ప్రారంభించారు. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేశాఖ ప్రయాణం సులభతరం చేసింది.
ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న పలు రైల్వే విభాగాలు రైళ్లలో ఆన్ బోర్డు డిమాండ్ కింద డిస్పోజబుల్ ట్రావెల్ బెడ్రోల్ కిట్ను అందించనున్నట్టు సమాచారం. ఇందుకోసం రూ.300 వరకు చెల్లించాలి ప్రయాణికులు. కరోనా కారణంగా కొన్ని రైళ్లను నిలిపివేసిన విషయం విధితమే. కోవిడ్ 19 మహమ్మారి ఉధృతి కాస్త తగ్గిన తరువాతనే పలుమార్గాల్లో రైళ్లను ప్రారంభించారు. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేశాఖ ప్రయాణం సులభతరం చేసింది.