ప్రజెంట్ ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే  ఏ స్టార్ డైరెక్టర్ అయినా సరే క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త కొత్త హీరోయిన్స్ తో స్పెషల్ సాంగ్ చేయించాలి అని .. హీరోయిన్స్ ని మరింత డిఫరెంట్ గా చూపించాలి అని అనుకుంటూ ఉంటారు . ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఇదే విధంగా ఆలోచిస్తున్నారు.  దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నాను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ లో చూపించాలి అంటూ  ఓ టాప్ క్రియేటివ్ బాలీవుడ్ డైరెక్టర్ తెగ ఆతృత పడిపోతున్నారట.


అంతేకాదు ఆ పాటల చిందులు వేయడానికి ఆమెకు ఏకంగా 20 కోట్ల హై రికార్డ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట . ఆశ్చర్యం ఏంటంటే 20 కోట్లు ఇస్తాను అన్నా..హీరోయిన్ రష్మిక మందన్నా మాత్రం ఈ  పాట లో చిందులు వేయడానికి అస్సలు ఒప్పుకోలేదట. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సినీ స్టార్స్ అదే విధంగా జనాలు .



అభిమానులు రష్మిక మందన్నా తీసుకున్న డెసీషన్ కి ఫిదా అయిపోయారు.  ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఐటెం సాంగ్ లో నటించింది అంటే ఆమె క్రేజ్ మొత్తం ఢమాల్ అంటూ పడిపోతుంది . తద్వారా ఆమెకు ఆఫర్లు నిల్ అవుతాయ్. ఆ విషయం గమనించిన రష్మిక 20 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా నో అంటూ ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట . సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీలో ..బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి 20 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసి రష్మిక మందన్నా మంచి పని చేసింది అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: