గత రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఫీజు రిఎంబర్స్ మెంట్ చేయడం లేదు అని ఆరోపించారు. ప్రస్తుతం చదువుకుంటున్న 80 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఫీజు రిఎంబర్స్ మెంట్ చేయడం లేదు అని ఆరోపించారు. ప్రస్తుతం చదువుకుంటున్న 80 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.