విశాఖ:- టీడీపీ, బీజేపీ పార్టీల  నుంచి  వైసీ పీ పార్టీ లో చేరారు కొంత మంది ముఖ్య నాయకులు. గతంలో టిక్కెట్లు ఆశించి పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి అహ్వానించిన రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి... త్వరలో  టీడీపీ, బీజేపీ పార్టీల  నుంచి  మరిన్ని చేరికలు ఉంటాయని సంచలనాత్మక వ్యక్తలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తారని... టీడీపీ  పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమనీ కుండ బద్దలు కొట్టారు విజయ సాయి రెడ్డి.  గతంలో భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని అభివృద్ధి వైసీపీ సర్కార్ జరిగిందని..  అన్ని కులాలు, ఉప కులాలకు ప్రాధాన్యం ఇస్తు.. ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి. 

202 4 నాటికి టీడీపీ ఖాళీ కావడం ఖాయమని పేర్కొన్నారు రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి... తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన నేతలందరికి  సముచిత స్థానం ఇస్తామనీ భరోసా కల్పించారు విజయ సాయి రెడ్డి. ఉప ఎన్నిక ల్లో వైసీపీ దే విజయం సాధిస్తుందని తెలిచి చెప్పారు రాజ్య సభ సభ్యులు రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి.. కుప్పం, అనంత పురం లో టీడీపీ పార్టీ  డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోంది.... ఆ పార్టీకి జనం బుద్ధి చెబుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి. నారా లోకేష్ వి అన్నీ బోగస్ డిగ్రీల అనే అనుమానం కలుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.



వైసీపీ  పార్టీ అధికార దుర్వినియోగంకు పాల్పడం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి. మరణించిన ప్రజా ప్రతి నిధి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలనే సాం ప్రదాయాన్ని టీడీపీ పార్టీ తప్పిందని నిప్పులు చెరిగారు రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి... టీడీపీ పార్టీ  ధ్వంద్వ ప్రమాణాల వల్లే చాలా చోట్ల పోటీకి కారణం అయిందని మండిపడ్డారు రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి. లోకేష్ అనారిక ప్రవర్తన చూస్తే అయనకు ఎవరో తప్పుడు సలహా ఇస్తున్నట్టు కనిపిస్తోందన్నారు రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: