అతి త్వరలోనే హైదరాబాద్ వస్తున్నా అన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో గొప్ప మార్పు వస్తుందన్నారు.మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. డీఆర్సీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల పంపిణీ పూర్తైందన్నారు. డీఆర్సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్ రూమ్లు, లెక్కింపు కేంద్రాల నిర్వహణ జరగనుంది. ఎల్బీనగర్ జోన్లో 5, చార్మినార్ జోన్లో 6 డీఆర్సీ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీలోని 30 డీఆర్సీ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. పోలింగ్ సామాగ్రితో పాటు కరోనా కిట్లు, శానిటైజర్ల పంపిణీ జరగనుంది.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో విషయాలు తెలుసుకోండి...
అతి త్వరలోనే హైదరాబాద్ వస్తున్నా అన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో గొప్ప మార్పు వస్తుందన్నారు.మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. డీఆర్సీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల పంపిణీ పూర్తైందన్నారు. డీఆర్సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్ రూమ్లు, లెక్కింపు కేంద్రాల నిర్వహణ జరగనుంది. ఎల్బీనగర్ జోన్లో 5, చార్మినార్ జోన్లో 6 డీఆర్సీ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీలోని 30 డీఆర్సీ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. పోలింగ్ సామాగ్రితో పాటు కరోనా కిట్లు, శానిటైజర్ల పంపిణీ జరగనుంది.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో విషయాలు తెలుసుకోండి...