
జగన్ ఎన్ని హామీలు ఇస్తున్నా తమ పార్టీ నాయకులకు ఎన్ని మాటలు చెబుతున్నా వారు మాత్రం పార్టీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తాజాగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ జకియాఖానూం ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్లిపోతున్నారు. మైనార్టీ మహిళ నేతకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు ... అలాంటి నేతలు జగన్ నమ్మే పరిస్థితి లేదంటే వైసీపీలో అసలు ఏం జరుగుతుంది ? వచ్చే నాలుగేళ్లలో ఇంకా ఇంకెంత మంది కీలక నేతలు పార్టీని వెళతారు ? జగన్ వీళ్ళలో ఎలాంటి నమ్మకాలు కలిగించే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తారు ? అన్న ప్రశ్నలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు