2.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నాం అని.. దీని విలువ 1.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికున్ని నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన నవాజ్ పాషా అనే వ్యక్తి క్యాప్సూల్స్, చైన్లు, పేస్ట్ రూపంలో హాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా.. బంగారం బయటపడినట్టు పేర్కొన్నారు. దీని విలువ 1.36 కోట్ల రూపాయలుంటుందని.. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
2.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నాం అని.. దీని విలువ 1.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికున్ని నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన నవాజ్ పాషా అనే వ్యక్తి క్యాప్సూల్స్, చైన్లు, పేస్ట్ రూపంలో హాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా.. బంగారం బయటపడినట్టు పేర్కొన్నారు. దీని విలువ 1.36 కోట్ల రూపాయలుంటుందని.. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.