దళిత అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అందరూ అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మరో మంత్రి నాగార్జున అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి లేకుండా డి.బి.టి ద్వారా దళితులకు 55 వేల కోట్లు అందించామన్నారు. తిరుపతి ఎస్వీయూలో నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేరుగ నాగార్జున, రోజా పాల్గొన్నారు.
దళిత అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అందరూ అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మరో మంత్రి నాగార్జున అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి లేకుండా డి.బి.టి ద్వారా దళితులకు 55 వేల కోట్లు అందించామన్నారు. తిరుపతి ఎస్వీయూలో నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేరుగ నాగార్జున, రోజా పాల్గొన్నారు.