అమరావతిలో తన బినామీ లను భూములను కాపాడుకోవాలనే తాపత్రయంతో చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో భూముల ధరలు పడిపోకుండా ఉండేందుకు తన బినామీలతో చంద్రబాబు ఆందోళన చేయిస్తున్నారని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి విమర్శించారు. అమరావతిపై చంద్రబాబు సృష్టించిన అన్ని అడ్డంకులన్నీ త్వరలో తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి తెలిపారు..
అమరావతిలో తన బినామీ లను భూములను కాపాడుకోవాలనే తాపత్రయంతో చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో భూముల ధరలు పడిపోకుండా ఉండేందుకు తన బినామీలతో చంద్రబాబు ఆందోళన చేయిస్తున్నారని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి విమర్శించారు. అమరావతిపై చంద్రబాబు సృష్టించిన అన్ని అడ్డంకులన్నీ త్వరలో తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి తెలిపారు..