టీడీపీ అధినేత చంద్రబాబు మతిభ్రమించి ‘బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ తిరుగుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. అమరావతి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల నగరమని మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్ చేశారు. ఇప్పటి వరకూ తెలుగు ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక సీమ రాష్ట్రాల డిమాండ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రత్యేక విశాఖ రాష్ట్రం డిమాండ్ను తెర పైకి తెచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మతిభ్రమించి ‘బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ తిరుగుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. అమరావతి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల నగరమని మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్ చేశారు. ఇప్పటి వరకూ తెలుగు ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక సీమ రాష్ట్రాల డిమాండ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రత్యేక విశాఖ రాష్ట్రం డిమాండ్ను తెర పైకి తెచ్చారు.