ఇందులో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సాజద్ లోన్, పీపుల్స్ మూమెంట్ నేత జావైద్ మీర్, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామి పాల్గొన్నారు.కశ్మీర్ పీసీసీ చీఫ్ గులామ్ అహ్మద్ మీర్ ఆరోగ్య కారణాల రీత్యా ఈ భేటీకి హాజరుకాలేకపోయినట్లు కాంగ్రెస్ ప్రతినిధి తెలిపారు.ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరిగే వరకు ఈ కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు అబ్దుల్లా. ఈ సందర్భంగా 14 నెలల నిర్బంధం తర్వాత విడుదలైన ముప్తీకి అబ్దుల్లా శుభాకాంక్షలు తెలిపారు.
ఇందులో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సాజద్ లోన్, పీపుల్స్ మూమెంట్ నేత జావైద్ మీర్, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామి పాల్గొన్నారు.కశ్మీర్ పీసీసీ చీఫ్ గులామ్ అహ్మద్ మీర్ ఆరోగ్య కారణాల రీత్యా ఈ భేటీకి హాజరుకాలేకపోయినట్లు కాంగ్రెస్ ప్రతినిధి తెలిపారు.ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరిగే వరకు ఈ కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు అబ్దుల్లా. ఈ సందర్భంగా 14 నెలల నిర్బంధం తర్వాత విడుదలైన ముప్తీకి అబ్దుల్లా శుభాకాంక్షలు తెలిపారు.