ఎయిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాల మేరకు.. కళ్లు సరిగ్గా కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఓ చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు యాక్యూట్ డిమైలినేటింగ్ సిండ్రోమ్ (ఏడీఎస్) లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి కరోనా వైరస్ ప్రభావం మెదడుపైనా ఉందని నిర్ధారించారు. ఆమెకు కరోనా సోకినప్పటి నుంచి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొందన్న దానిపై ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తున్నట్లు చెప్పారు. సదరు బాలికకు కరోనా వైరస్ సోకక ముందు ఎలాంటి కంటి సమస్యలూ లేవని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఎయిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాల మేరకు.. కళ్లు సరిగ్గా కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఓ చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు యాక్యూట్ డిమైలినేటింగ్ సిండ్రోమ్ (ఏడీఎస్) లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి కరోనా వైరస్ ప్రభావం మెదడుపైనా ఉందని నిర్ధారించారు. ఆమెకు కరోనా సోకినప్పటి నుంచి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొందన్న దానిపై ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తున్నట్లు చెప్పారు. సదరు బాలికకు కరోనా వైరస్ సోకక ముందు ఎలాంటి కంటి సమస్యలూ లేవని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.