వారి దగ్గర ఓట్లు అడిగేందుకు ఎలాంటి కారణాలు లేవు. ఆర్టికల్ 370 రద్దు చేశాం.. జమ్ముకశ్మీర్లో భూమి కొనండి అని చెబుతున్నారు. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నారు. ఈరోజు ఓట్ల కోసమే ఆర్టికల్ 370 గురించి మోదీ మాట్లాడారు. దేశ సమస్యలను పరిష్కరించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. వెయ్యి చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందనేది నిజం. ఆర్టికల్ 370 గురించి చైనా కూడా మాట్లాడుతోంది. వివాదాస్పదంగా మారిందిని, జమ్ముకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు మార్చారని అడిగారు. ప్రత్యేక హోదా తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్ముకశ్మీర్ అంతర్జాతీయ అంశంగా మారింది అని మెహబూబా ముఫ్తీ అన్నారు.
వారి దగ్గర ఓట్లు అడిగేందుకు ఎలాంటి కారణాలు లేవు. ఆర్టికల్ 370 రద్దు చేశాం.. జమ్ముకశ్మీర్లో భూమి కొనండి అని చెబుతున్నారు. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నారు. ఈరోజు ఓట్ల కోసమే ఆర్టికల్ 370 గురించి మోదీ మాట్లాడారు. దేశ సమస్యలను పరిష్కరించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. వెయ్యి చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందనేది నిజం. ఆర్టికల్ 370 గురించి చైనా కూడా మాట్లాడుతోంది. వివాదాస్పదంగా మారిందిని, జమ్ముకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు మార్చారని అడిగారు. ప్రత్యేక హోదా తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్ముకశ్మీర్ అంతర్జాతీయ అంశంగా మారింది అని మెహబూబా ముఫ్తీ అన్నారు.