జమ్ముకశ్మీర్లో దేశంలోని ఎవరైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తూ.. భూచట్టాల్లో మార్పులు చేయటంపై గురువారం ఉదయం ఆందోళన చేపట్టింది పీడీపీ. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు కార్యకర్తలు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నాయి. శ్రీనగర్లోని పీడీపీ కార్యాలయాన్ని మూసివేసి.. పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.
జమ్ముకశ్మీర్లో దేశంలోని ఎవరైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తూ.. భూచట్టాల్లో మార్పులు చేయటంపై గురువారం ఉదయం ఆందోళన చేపట్టింది పీడీపీ. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు కార్యకర్తలు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నాయి. శ్రీనగర్లోని పీడీపీ కార్యాలయాన్ని మూసివేసి.. పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.