మనుధర్మం పాటించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందని.. కుల వ్యవస్థ పోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటుంటే.. భాజపా యదావిధిగా కుల వ్యవస్థ కొనసాగించాలని కోరుకుంటుందని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై గట్టిగా పోరాటం చేస్తున్నారని.. భాజపాకు వ్యతిరేకంగా పని చేస్తున్న కేసీఆర్ కు సీపీఎం మద్దతు తెలిపిందని.. మునుగోడులో కమ్యూనిస్టులు మద్దతు తెలపడం వల్ల భారాస పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచిందని తమ్మినేని వీరభద్రం చెప్పారు.
మనుధర్మం పాటించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందని.. కుల వ్యవస్థ పోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటుంటే.. భాజపా యదావిధిగా కుల వ్యవస్థ కొనసాగించాలని కోరుకుంటుందని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై గట్టిగా పోరాటం చేస్తున్నారని.. భాజపాకు వ్యతిరేకంగా పని చేస్తున్న కేసీఆర్ కు సీపీఎం మద్దతు తెలిపిందని.. మునుగోడులో కమ్యూనిస్టులు మద్దతు తెలపడం వల్ల భారాస పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచిందని తమ్మినేని వీరభద్రం చెప్పారు.