వివరాల్లోకి వెళితే.. ప్రియుడితో సంసారానికి భర్త అడ్డుగా ఉన్నాడని, అతని అడ్డును తొలగించాలని భావించి ప్రియుడిని పక్కా ప్లాన్ తో ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తకపోవడం తో తానే భర్తను అతి దారుణంగా హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ అనే గ్రామంలో జరిగింది. ముత్యాలు, నాగరాణి కి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్రియుడితో సంసారానికి భర్త అడ్డుగా ఉన్నాడని, అతని అడ్డును తొలగించాలని భావించి ప్రియుడిని పక్కా ప్లాన్ తో ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తకపోవడం తో తానే భర్తను అతి దారుణంగా హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ అనే గ్రామంలో జరిగింది. ముత్యాలు, నాగరాణి కి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.