క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 15 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రముఖుల జననాలు:
1803: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)
1817: దేబేంద్రనాథ్ ఠాగూర్, భారతీయ తత్వవేత్త మరియు
రచయిత (మ .1955)
1907: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931)
1908: వింజమూరి శివరామారావు, తెలుగు కవి. (మ.1982)
1915: పాల్ సామ్యూల్సన్, ఆర్థికవేత్త (మ.2009)
1926: నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు
1938: కె.జమునారాణి, సుప్రసిద్ధ తెలుగు
సినిమా గాయకురాలు.
1968: స్రవంతి ఐతరాజు, కవి, మనస్తత్వవేత్త
ప్రముఖుల మరణాలు:
1994: ఓం అగర్వాల్, భారత స్నూకర్ క్రీడాకారుడు.
2014: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది,
స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)
సంఘటనలు:
1618: గ్రహాల కదలిక యొక్క మూడవ సూత్రాన్ని తాను తిరస్కరించినట్లు జోహన్నెస్ కెప్లర్ ధృవీకరించాడు. అతను మొదట దీనిని
మార్చి 8 న కనుగొన్నాడు, కాని కొన్ని లెక్కలు చేసిన వెంటనే ఈ ఆలోచనను తిరస్కరించాడు.
1952: భారత
లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.
1989: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
2013: ఇరాక్లో హింసాకాండ పెరగడంతో మూడు రోజుల్లో 389 మందికి పైగా మరణించారు.
పండుగలు, జాతీయ దినాలు