ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ టైగర్ అనే మరో సినిమాతో తన పవర్ ను మరోసారి చూపించడానికి సిద్ధమయ్యాడు.ఇకపోతే దీన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా వంశీ దర్శకత్వంలోరూపొందనుంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఇటీవల హాజరయ్యారు. అయితే ప్రారంభోతసవానికే ఎవరూ ఊహించని విధంగా ఖర్చు చేశారు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్.ఇదిలావుండగా రవితేజ సరసన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ సరసన ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, కాగా..

 మరో అందాల భామ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక అసలు విషయానికొస్తే, 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా కోసం ఓ భారీ సెట్ నిర్మించారు. అయితే శంషాబాద్ సమీపంలో రూపు దిద్దుకున్న ఈ సెట్ కోసం ఏకంగా 7 కోట్లు ఖర్చు చేశారట. అంతేకాకుండా ఐదెకరాల విస్తీర్ణంలో ఈ సెట్ రూపొందింది. ఓ విలేజ్ సెట్‌గా దీన్ని తీర్చిదిద్దారు.ఇకపోతే రవితేజ కెరీర్‌లోనే ఓ సెట్ కోసం ఇంతలా ఖర్చు చేయడం ఇదే ప్రధమం. అయితే పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో, ప్రతి విషయంలోనూ అత్రంత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

క ఇదిలా వుంటే, రవితేజ హీరోగా నటించిన మరో సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదలై భారీ రెస్పాన్స్ ని కనబరిచింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి సామ్ సి ఎస్ సంగీతం అందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో భార్యతో దూసుకెళుతోంది. ఇక ఈ సినిమా జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్,రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: