
ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు . బాలీవుడ్ స్ట్రయిట్ సినిమా కావడంతో భారీ హీట్ కొడుతుందని భావించారు . కానీ వారి నమ్మకాలను ఒమ్ము చేసిందని చెప్పుకోవచ్చు . ఇద్దరూ మాస్ హీరోలు కలిసి నటించిన ఈ సినిమాను పేలవంతమైన డైరెక్షన్తో నిర్వహించుకోకపోవడం వలన ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది . భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ దక్కించుకుంది . ఇటు తెలుగులోనూ ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది .
ఫైనల్ రన్ లో 450 కోట్ల మేరా కలెక్షన్స్ రాబట్టింది . కాగా ప్రెసెంట్ ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది . ఈ మూవీ డిజిటల్ రైట్స్ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ అక్టోబర్ 9న స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది . థియేటర్లో రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ . తెలుగు మరియు తమిళ్ అదేవిధంగా హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నారు . మరి ఓటిటిలో ఎంత మేరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి .