ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి తెలుగమ్మాయి తేజస్వి మదివాడ.. సూపర్ మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ సినిమాలో సమంతకు చెల్లెలిగా మహేష్ కి కొంటె మరదలిగా చాలా క్యూట్‌గా నటించింది.అప్పట్లో పక్కింటి అమ్మాయిలా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తరవాత తేజస్వికి చాలా అవకాశాలు వచ్చాయి. రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తరవాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీం’ చిత్రంతో హీరోయిన్‌గా మారింది.


ఈ సినిమాలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసి యూత్ ని పిచ్చెక్కించింది. 2017 వరకు సినిమాలతో బిజీగా ఉన్న తేజస్వి.. 2018లో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసింది.బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చాక అమ్మడికి అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఎట్టకేలకు ఇప్పుడు   తేజస్వి ‘కమిట్‌మెంట్’ అనే ఒక బూతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వస్తుంది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఇక ఈ హాట్ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. దీనికి కారణం తేజస్వి విపరీతమైన ఎక్సపోజింగ్ అనే చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో తేజస్వి తరచూ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుల మతులు పోగొడుతుంది.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...అయితే, తాజాగా తేజస్వి పోస్ట్ చేసిన ఒక ఫొటో ఫ్యాన్స్‌ని చాలా కోపానికి గురి  చేసింది. ఎందుకంటే ఈ ఫొటోలో తేజస్వి ఏకంగా లోదుస్తుల్లో ఎక్సపోజింగ్ చేసింది.


తన బాడీ అందాలను ఎక్సపోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉన్న ఈ ఫొటోలో తేజస్వి పిచ్చ హాట్ గా వుంది. కానీ, కొంత మంది అభిమానులు తేజస్విని అలా చూసి మండిపడుతున్నారు. "సినిమా అవకాశాల కోసం  నువ్వు కూడా మొదలుపెట్టేశావా" అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. అయితే, కొంతమంది  అభిమానులు మాత్రం తేజస్వి అందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: