`అంధాధున్' సినిమాతో ఒక్కసారిగా దేశ ప్రజలను తనవైపు తిప్పుకున్న హీరో ఆయుష్మాన్ ఖురానా.   ఈ సినిమాకు గాను జాతీయ అవార్డు ను కూడా అందుకున్నాడు.  ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిర కశ్యప్. ఈమె రచయితగా , ఫిలిం ప్రొడ్యూసర్ , షార్ట్ ఫిలిం మేకర్, ఫిలిం డైరెక్టర్ ఇలా ఆమె అన్ని రంగాలలో తనదైన శైలి కరుబారుస్తూవుంది. అంతేకాదు ఆమె క్యాన్సర్ ను కూడా జయించింది. తాజాగా ఆమె తన జీవితం లో తాను ఎదుర్కొన్న అనేక ఇబ్బందికర , సంతోషకరమైన సన్నివేశాలను ఓ పుస్తకరూపంలో రచించింది. అయితే ఈమె తన పుస్తకం లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను గురించి వివరించింది. ఇందులో భాగంగా తనకు తన భర్తకు మధ్య జరిగిన ఓ ఆసక్తికరమైన సన్నీ వేషాన్ని పేర్కొంది. 


అయితే ఆయుష్మాన్ ఖురానా తహిర కశ్యప్ చనుబాలు తగినట్లుగా పేర్కొంది. ఆ సన్నివేశాన్ని ఆమె వివరిస్తూ తన కుమారుడికి దాదాపు ఏడు నెలలు ఉన్నప్పుడు తాహిర , ఆయుష్మాన్ ఇద్దరు కలసి  బ్యాంకాక్ ట్రిప్ కి వెళ్ళవలసి రావడంతో తన ఏడు నెలల కుమారుడిని తన తల్లి దగ్గర వదిలి వెళ్ళింది . అయితే  తన కొడుకు తాగడం కోసం కొన్ని పాలను ఓ బాటిల్ లో తీసి తన తల్లికి ఇచ్చిందట. ఆలా చేసినప్పటికీ ఆమెకు  ఎయిర్ ఫోర్ట్ లో కూడా ఆమెకు చనుబాలు ఆగలేదట. వెంటనే ఆ పాలనుకూడా బోటిల్ లోకి పిండిందట. ఆఖరికి బ్యాంకాక్ కి చేరుకున్న తరువాత కూడా ఆమె చనుబాలు ఆగకుండా వస్తూవుండడంతో మల్లి ఆమె చనుబాలు బాటిల్స్ లో పట్టిపెట్టిందట.అయితే ఈ విషయం తన తల్లి కి ఫోన్ చేసి చెప్పిందట.




 ఫోన్ చేసి వచ్చిన తరువాత పాలబాటిల్ చూసే సరికి కాలిగా కనిపించిందట. ఆయుష్మాన్ ఖురానా ను గమనించినప్పుడు పాలు అతని పేదలకు గడ్డానికి అంటి ఉండడం ఆమె గమనించింది. వెంటనే ఆయుష్మాన్ ని ఆ పాల గురించి నిలదీసిందట. అయితే అందుకు తాను ప్రోటీన్ మిల్క్ షేక్ లో కలుపుకొని తగినట్లుగా చెప్పాడట. అయితే ఆ పాలు చాల రుచిగా ఉన్నాయ్ అని చెప్పాడట. బ్యాంకాక్ వాతావరణానికి తగ్గట్లు తనకు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలనిపించి ఆలా చేసినట్లు వివరించాడట. అయితే అప్పటినుండి తాహిర కశ్యప్ ఎప్పుడు తన చనుబాలు తీసినా ఆ బాటిల్ ను ఆయుష్మాన్ కి కనబడకుండా దాచిపెట్టేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: