రజనీకాంత్, చిరంజీవి ప్రస్తుతం కనుసైగ తో టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే అతికొద్ది మంది నటులు అనే సంగతి తెలిసిందే.సినీ బ్యాగ్రౌండ్ లేక పోయినా సినిమాల్లోకి వచ్చి సంచలనాలు సృష్టించిన ఈ నటులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

అయితే రజనీకాంత్, చిరంజీవి లకు జరిగిన అవ మానాల గురించి చాలామం దికి తెలియదు.ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు జీవీ నారాయణ రావు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడు తూ షాకింగ్ విషయా లను వెల్లడించారు.

నాకు ఆఫ్ బీట్ సినిమా లు అంటే ఎక్కువ ఆసక్తి ఉండే దని ఆయన కామెంట్లు చేశారు.ఒక ఊరి కథ సినిమా నాకు చాలా మంచి పేరు వచ్చిందని నారాయణ రావు తెలిపారు.ఆర్ట్ సినిమాలలో నేను ఎక్కు వగా నటించా నని ఆయన పేర్కొన్నారు.నేను నిర్మాత గా చేసిన సినిమా లు కూడా ఎక్కువగా సక్సెస్ సాధించాయని నారాయణరావు తెలిపారు.

సుధాకర్ కు భారతీ రాజా వేషం ఇచ్చార ని చిరంజీవి కి ఇవ్వలేదని ఆయన అన్నారు.రజనీకాంత్, నేను ఆఫీసులకు వెళ్లామని నాకు ఛాన్స్ లు ఇచ్చి రజనీకాంత్ కు ఛాన్స్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయ ని నారాయణ రావు తెలిపారు.

అలాంటి అవమానాలు జరిగిన చిరంజీవి, రజనీకాంత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నా రో అందరికీ తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.రజనీకాంత్ విలన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చారని నారాయణరావు పేర్కొన్నారు.చిరంజీవి గారికి ఫైట్స్, డ్యాన్స్ అంటే ఇష్టమని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవి, రజనీకాంత్ 65 సంవత్స రాల వయస్సు దాటినా వరుస ఆఫర్ల తో బిజీ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తు న్నారు.రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తుండ గా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాల పై మంచి అంచనా లు నెల కొన్నాయి.వాల్తేరు వీరయ్య సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: