మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు తయారైంది. క్రైస్తవ సంస్థలు సంబంధించినటువంటి పరిస్థితి. విద్య వైద్యం ఈ పేరుతో విదేశాల నుండి భారీ ఎత్తున నిధులు వచ్చేవి ఎందుకు విద్యకు వైద్యానికి ఉచితంగా అందిస్తున్నామని చెబుతుండేవారు. దీని కోసం విదేశాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడి పేదవారికి మేము సహాయం చేస్తున్నామని ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున నిధులు పంపిస్తూ ఉండేవారు. కానీ వీటిలో గ్రౌండ్ లెవెల్ లో మాత్రం 10 శాతం నుంచి 20 శాతం ఖర్చు పెడితే మిగతా 80 శాతం మాత్రం వీళ్ళకి ఉండేవి. మరో విధంగా ఫీజులు కూడా వసూలు చేసేవారు. రేయ్ క్రిస్టియన్ హాస్పిటల్ లో గాని క్రిస్టియన్ స్కూల్స్ లో గాని ఫీజులు తీసుకోకుండా  సహాయం చేస్తున్నారా.

ఇందులో ఎవరైనా పేదలు ఉంటే ఎవరైనా రికమండ్ చేస్తే వాళ్ల వరకు కొంత సహాయం అందిస్తూ ఉండేవారు. నిజం చెప్పాలంటే అన్ని ప్రైవేట్ హాస్పిటల్ లో ఇలా రికమండ్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. ఇందులో ఒక పది వేల మందిలో ఒకరికో ఇద్దరికో అలా ఫ్రీగా వైద్యం అందిస్తారు. ఓవరాల్ గా  మిగతా అందరి దగ్గర ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. కాకుంటే మామూలు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే తక్కువగా ఉంటుంది. మామూలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువగా ఉంటాయి అక్కడ ఫీజులు. సేమ్ స్కూల్ లో కూడా అదే విధంగా నడుస్తుంది. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే తక్కువ ఉంటుంది. ఇదే సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో కంటే ఎక్కువ ఉంటుంది. అయినా అందులో ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీద కమాండ్ గాని క్రమశిక్షణ గాని ఎక్కువగా చూస్తారని ఉద్దేశంతో  వీటికి పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా వీరు ఇవి సంపాదించేవారు, అటు విదేశీ నిధులు కూడా వారికి వచ్చేవి. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ తీసుకొచ్చినట్టు విధానాలతో ఇవన్నీ ఆడిటింగ్ సిస్టం లోకి వచ్చేసరికి మత మార్పిడి అనే కోణంలో నిధులు తీసుకురావడానికి వీల్లేదని ఆంక్షలు  పెట్టేసరికి  20 30 కోట్ల నిధులు వచ్చేటటువంటి సంస్థలుకు ఇప్పుడు రెండు మూడు కోట్లకు మించి నిధులు రావట్లేదు. రియల్ ఎడ్యుకేషన్ రియల్ హెల్త్ ఖర్చు పెడుతుంటే ఇంతే వస్తున్నాయి. ఇదొక రకంగా ఉంది. ఇందులో లెక్కలు కూడా చూపెట్టాల్సి వస్తుంది. మత మార్పిడులకు వినియోగించడం లేదనేది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోవైపు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి క్రిస్టియన్ వర్గాన్ని సంబంధించినటువంటి పేరుపొందిన జగన్మోహన్ రెడ్డి, క్రిస్టియన్ పాఠశాలలు తాను తీసుకువచ్చిన అటువంటి చట్టం వల్ల విక్తిమ్స్ అవుతున్నాయి. ఇదేంటి అని అడిగితే ఎడిడ్ పాఠశాలలు, ఎడిడ్ కళాశాలలు వీటికి విపరీతమైన అటువంటి భూములు ఉండేవి, ఆ భూముల్లో స్కూల్లో వ్యాపారాలు పెట్టించి వాటి మీద కూడా డబ్బులు తీసుకునే వారు. వీటిలో మూడు రకాలు ఉండేవి.

ఒకటి ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చినవి. ఇంకోటి ప్రభుత్వాలు చాలా ఏండ్లు లీజుకు ఇవ్వడం. మూడవది పూర్తిగా దాతలు ఇచ్చినటువంటి భూములు అందులో భవనాలు కూడా దాతలవే ఈ విధంగా నడిచి నటువంటి వాటికి ఆ స్థలాలు భారీగా రేట్లు పెరిగాయి. అలాంటి స్థలాలు ఉన్నటువంటి విద్యాసంస్థలకి ఎడిడ్ పాఠశాలలు, ఎడిడ్ కళాశాలలు

మరింత సమాచారం తెలుసుకోండి: