
యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్న నేపథ్యంలో భారత అప్రమత్తమయి దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ రోజున మాకు డ్రిల్ ని నిర్వహించబోతున్నట్లు హోంమంత్రి తెలియజేశారు. ఈ రోజున అన్ని రాష్ట్రాలలో యుద్ధలు సైతం మూగబోతున్నాయట. మాకు ఢిల్లీలో భాగంగా వైమానిక దాడి హెచ్చరికలు కూడా తెలియజేయబోతున్నారు. ఇలాంటి దాడులు జరిగే చోట జనాలను తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన పౌరక్షణ పద్ధతులలో కొంతమంది పౌరులకు విద్యార్థులకు సైతం శిక్షణ ఇవ్వబోతున్నారట.
ఇలా ఇండియాలో 244 నగరాలలో మార్క్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ మార్క్ డ్రిల్ చేయబోతున్నారు. తెలంగాణలో క్యాపిటల్ సిటీగా ఉన్న హైదరాబాదులో యువత సైరాన్ని సైతం మోగించబోతున్నారట. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ మార్క్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. సుమారుగా నాలుగు ప్రాంతాలలో ఈ మార్క్ డ్రిల్ ని నిర్వహించబోతున్నట్లు డిఫెన్స్ అధికారులు తెలియజేస్తున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కచన్ బాగ్ డిఆర్డిఓ, మౌలాలి ఎన్ఎఫ్సి వంటి ప్రాంతాలలో నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఈ మార్క్ డ్రిల్ నిర్వహించిన మాత్రాన యుద్ధ ప్రభావం ఈ ప్రాంతాల పైన ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే పాకిస్తాన్ కి ఈ బార్డర్లు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.