ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గత కొంత కాలం నుంచి దొంగల బెడద తగ్గిందనుకుంటున్న తరుణంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో దొంగలు అలజడి సృష్టించడం గమనార్హం. దొంగల నివారణకు పోలీసులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చుతున్నా కానీ దొంగల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తెలంగాణలో హన్మకొండ జిల్లా కేంద్రంలో నిన్న బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి కారులో పెట్టి లాక్ వేసినా కానీ దొంగలు కారు అద్దం పగులగొట్టి మరీ రూ.25లక్షలను దోచుకెళ్లారు. ఈ రెండు రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో దొంగలు బీభత్సమును సృష్టిస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గత కొంత కాలం నుంచి దొంగల బెడద తగ్గిందనుకుంటున్న తరుణంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో దొంగలు అలజడి సృష్టించడం గమనార్హం. దొంగల నివారణకు పోలీసులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చుతున్నా కానీ దొంగల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తెలంగాణలో హన్మకొండ జిల్లా కేంద్రంలో నిన్న బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి కారులో పెట్టి లాక్ వేసినా కానీ దొంగలు కారు అద్దం పగులగొట్టి మరీ రూ.25లక్షలను దోచుకెళ్లారు. ఈ రెండు రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో దొంగలు బీభత్సమును సృష్టిస్తున్నారు.