కరోనా వైరస్ కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కు పన్ను చెల్లింపుదారులు పడుతోన్న ఇబ్బందులను గమనిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది అని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఈ ఏడాది లో డిసెంబర్ 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చెల్లింపు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కు పన్ను చెల్లింపుదారులు పడుతోన్న ఇబ్బందులను గమనిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది అని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఈ ఏడాది లో డిసెంబర్ 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చెల్లింపు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.