సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఇప్పుడు సర్కారు వారి పాట హిట్ తో సూపర్ స్టార్ మహేష్ తన హిట్ మేనియా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఇదిలావుంటే ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమా త్రివిక్రం తో చేస్తున్నాడు మహేష్.అయితే మహేష్ 28వ సినిమాగా ఈ కాంబో మూవీ క్రేజీగా రానుంది.ఇకపోతే  ఆల్రెడీ త్రివిక్రం తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన మహేష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ షురూ చేస్తున్నారు.పోతే  ఈ హ్యాట్రిక్ మూవీని సంథింగ్ స్పెషల్ అనేలా చేస్తున్నారట.అయితే  ఈమధ్యనే హాలీడేస్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు మహేష్. 

అంతేకాదు త్వరలో త్రివిక్రం తో ఫైనల్ మీటింగ్ ఉందని తెలుస్తుంది. ఇక త్రివిక్రం స్క్రిప్ట్ లో మహేష్ కొన్ని మార్పులు సూచించాడని సమాచారం.ఇదిలావుంటే  త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నుంచి ఓ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట చిత్రయూనిట్. ఇకపోతే మహేష్ బర్త్ డే ఆగష్టు 9న త్రివిక్రం, మహేష్ కాంబో సినిమా నుంచి ఓ స్పెషల్ గిఫ్ట్ రాబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా మొదలు పెట్టడమే పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇక స్టార్ సినిమా అయినా సరే ఈమధ్య పబ్లిసిటీ అన్నది చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుంటుంది. అయితే వరుస ప్రమోషన్స్ తో ఎంత ఆడియెన్స్ లోకి వెళ్తే అంత బజ్ ఏర్పడుతుందని గుర్తించారు.

ఇక  అందుకే స్టార్ సినిమాలకు ఈమధ్య ప్రమోషన్స్ మీద ఫుల్ కాన్సెంట్రేట్ చేశారు. ఇకపోతే అందులో భాగంగానే సినిమా ఓపెనింగ్ నాడే టైటిల్ పోస్టర్ కూడా వదులుతున్నారు. ఇదిలావుంటే  అన్ని సినిమాలకు అది కుదరకపోవచ్చు. అయితే కానీ త్రివిక్రం మాత్రం ముందు టైటిల్ పెట్టాకనే సినిమా తీస్తాడు.కాబట్టి  సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే నాడు మహేష్ 28వ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.ఇకపోతే ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.అయితే  ఆల్రెడీ మహేష్ తో మహర్షి సినిమా చేసిన అమ్మడు త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో నటించింది.ఇక మహేష్ బాబు ఫాన్స్ అనుకున్నట్టు జరుగుతుందా లేదా అనేది చూడాలి మరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: