ఇరాక్, ఇరాన్ యుద్ధ సమయంలో .. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కఠిన నిర్ణయం తీసుకుంది .. ఇరాన్ హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది . ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం కూడా తెలిపింది .. అయితే ఇక్కడ నుంచే ప్రపంచానికి 20 శాతం ముడి చమురు సరఫరా అవుతుంది .. ఇలా క్రూడాయిల్ ,  గ్యాస్ సరఫరా ఆగిపోతే .. భారత్ సాహ పలు దేశాలకు తీవ్ర నష్టం వచ్చేది .. అలాగే ప్రపంచంలో ముడిచుమురు దిగుమూతి చేసుకునే దేశాల్లో భారతదేశం మూడో ప్లేస్ లో ఉంది .. ఇండియా తన ముడి చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది ..


ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా .. ఈమధ్య ముడి చమురు ధర విపరీతంగా పెరిగింది .. ఇలా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా గట్టిగా కనిపిస్తుంది . ఇదే సమయం లో భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే ముడి చమురు నిలవలు ఉన్నాయి .. అలాగే ఇండియా లో ముడి చమురు ఎక్కడి నుంచి వస్తుందంటే అస్సాం , గుజరాత్ , రాజస్థాన్లో అధిక మొత్తంలో ముడి నిలవలు బాగా కనిపిస్తాయి . అదే విధంగా ముంబై హై సి కూడా ఈ మూడి చమురుకు అతిపెద్ద వనరు .. అదే విధంగా దక్షిణ భారతదేశంలోని కృష్ణ గోదావరి బేసిన్లో కూడా ముడిచుమురు అధికంగా లభిస్తుంది .. ఇలా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని వ్యూహాత్మక ముడి చమురు నిలవాలని కూడా సొంతంగా నిర్మించుకుంది .. ఇక ఈ నిల్వలువిశాఖపట్నం, మంగళూరు, పాదూర్‌లలో ఉన్నాయి .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: