ఐపీఎల్ 2022 కోసం కే.ఎల్ రాహుల్ రూ.17కోట్లకు, మార్కస్ స్టోయినిస్ 9.2కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4కోట్లుతో కొనుగోలు చేసింది. లక్నో జెయింట్స్ కెప్టెన్గా కే.ఎల్.రాహుల్ వ్యవరించనున్నాడు. అదేవిధంగా ఆండి ప్లవన్ ఇప్పటికే లక్నో ప్రాంఛైజీకి కోచ్గా ఎంపిక అయ్యాడు. భారత మాజీ ఓపెనర్ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్ ఫ్రాంచైజీకి మెంటర్గా వ్యవహరిస్తాడు.
ఐపీఎల్ 2022 కోసం కే.ఎల్ రాహుల్ రూ.17కోట్లకు, మార్కస్ స్టోయినిస్ 9.2కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4కోట్లుతో కొనుగోలు చేసింది. లక్నో జెయింట్స్ కెప్టెన్గా కే.ఎల్.రాహుల్ వ్యవరించనున్నాడు. అదేవిధంగా ఆండి ప్లవన్ ఇప్పటికే లక్నో ప్రాంఛైజీకి కోచ్గా ఎంపిక అయ్యాడు. భారత మాజీ ఓపెనర్ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్ ఫ్రాంచైజీకి మెంటర్గా వ్యవహరిస్తాడు.