కొత్తగా నియమితులైన కర్ణాటక ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీని సందర్శించి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ "కేరళలో కోవిడ్ కేసులు పెరిగాయి. మాకు మూడు సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడాము. వైద్య సదుపాయాలను కూడా సిద్ధం చేయమని, అప్రమత్తంగా ఉండాలని వారిని కోరాము" అని ఆయన చెప్పారు. ఆయన తిరిగి కర్ణాటక చేరుకున్నాక దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక కేరళ ప్రభుత్వం గురువారం జూలై 31 నుండి ఆగస్టు 1 వరకు పూర్తి లాక్డౌన్ ప్రకటించింది.
కొత్తగా నియమితులైన కర్ణాటక ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీని సందర్శించి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ "కేరళలో కోవిడ్ కేసులు పెరిగాయి. మాకు మూడు సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడాము. వైద్య సదుపాయాలను కూడా సిద్ధం చేయమని, అప్రమత్తంగా ఉండాలని వారిని కోరాము" అని ఆయన చెప్పారు. ఆయన తిరిగి కర్ణాటక చేరుకున్నాక దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక కేరళ ప్రభుత్వం గురువారం జూలై 31 నుండి ఆగస్టు 1 వరకు పూర్తి లాక్డౌన్ ప్రకటించింది.