ప్రజలకు ఏమి చెప్పినా నమ్మేస్తారులే అంటూ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ విమర్శలు చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ఈ కామెంట్లు చేశారు. ఈ సమావేశంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రజలకు ఏమి చెప్పినా నమ్మేస్తారులే అంటూ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ విమర్శలు చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ఈ కామెంట్లు చేశారు. ఈ సమావేశంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.