ఈ ఈఏపీ సెట్ పరీక్షలను 3.84 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. ఈసారి హాల్టికెట్తో పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ కూడా అధికారులు ఇస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏమైనా సందేహాలుంటే 08554-234311,232248 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలి.
ఈ ఈఏపీ సెట్ పరీక్షలను 3.84 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. ఈసారి హాల్టికెట్తో పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ కూడా అధికారులు ఇస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏమైనా సందేహాలుంటే 08554-234311,232248 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలి.