ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనంటున్న కేసీఆర్... శాసనసభ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, అధైర్య పడవద్దని నేతలు, కార్యకర్తలకు దైర్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో భారాస ఖచ్చితంగా గెలువబోతోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తాను రోడ్ షోలలో పాల్గొంటానన్నారు కేసీఆర్.
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనంటున్న కేసీఆర్... శాసనసభ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, అధైర్య పడవద్దని నేతలు, కార్యకర్తలకు దైర్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో భారాస ఖచ్చితంగా గెలువబోతోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తాను రోడ్ షోలలో పాల్గొంటానన్నారు కేసీఆర్.