కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు అధికారులు తెలిపారు. అందుకే మొదటగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.ఇక ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ-సర్టిఫికేట్ ను సైతం అందించనున్నారు. ఇంకా ఫాకల్టీ, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైనా ఈ కోర్సు కోసం అప్లై చేసుకోవచ్చు. ఐఐటీ, ఎన్ఐటీ, సెట్రల్ యూనివర్సిటీ తో పాటు అలాగే USAకు చెందిన వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభ్యర్థులకు కోర్సును బోధించనున్నారు. ఇక ఈ కోర్సు జులై 5న స్టార్ట్ కానుండగా జులై 9 వరకు కొనసాగనుంది.ఇక అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 4లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో తెలపడం జరిగింది.
ఇక ఈ కోర్స్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..
ఈ కోర్సుకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక గూగుల్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్ ను cce@nitw.ac.in, raju@nitw.ac.in కి జులై 4లోగా మెయిల్ చేయాల్సి ఉంటుంది.ఇక ఏమైనా సందేహాలుంటే 9700553922, 8332969733 నంబర్లను సంప్రదించండి. లేదంటే cce@nitw.ac.in, raju@nitw.ac.inకు మెయిల్ చేయ్యండి.ఇంకెందుకు ఆలస్యం వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ వున్న అభ్యర్థులు వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అప్లై చేసుకోండి.