నందమూరి నటసింహం అయిన బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫాఎన్బీకే టాక్ షో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే . తాజాగా రెండో సీజన్ కూడా రన్ అవుతోంది

ఇప్పటికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. రెండో సీజన్లో ఎపిసోడ్లకు యంగ్ హీరోలు రావడంతో అదిరిపోయే రెస్పాన్స్‌లు కూడా వస్తున్నాయి. నాలుగో ఎపిసోడ్లో బాలయ్య తన మాజీ స్నేహితుడు, ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి గెస్టులుగా అయితే వచ్చారు.

 

ఇదే ఎపిసోడ్‌ కు అలనాటి మేటి నటి అయిన రాధిక కూడా వచ్చారు. ఈ షోలో బాలయ్య చాలా ఇంట్రస్టింగ్ విషయాలును అయితే రాబట్టారు. రాధికను ఆమె నటించిన హీరోల పై తన అభిప్రాయాల ను  అయితే అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో నే బాలయ్య.. చిరంజీవిలో నచ్చనిది ఏంటి ? నాలో నచ్చేది ఏంటి ? అన్న ప్రశ్న వేసి ఆమెను తికమక పెట్టాడు. అయితే ఈ ప్రశ్నలకు రాధిక కూడా తనదైన స్టైల్లో అయితే ఆన్సర్ చేసింది.


నేను నీతో ఎప్పుడూ గొడవ పడను.. చిరంజీవి తో మాత్రం ఎప్పుడూ గొడవ పడుతూ నే ఉంటాను.. నేను ఎక్కువు గా మాట్లాడుతూ ఉంటానని.. చిరంజీవి నన్ను తిడుతూ ఉంటాడు.. కాని నేను తిరిగి తిడుతూ ఉంటానని చెప్పిందట.. మేం ఎప్పుడూ గొడవ పడుతూ… ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటేనే ఉంటాం. మా ఇద్దరి మధ్య సురేఖ అంపైర్ లా ఉంటుందని… చిరు తో సరదా ఉండదు అసలు అని రాధిక చెప్పిందని తెలుస్తుంది.. ఇక ఈ సీజన్లో తర్వాత ఎపిసోడ్ల కు జయసుధ కూడా వస్తున్నట్టుగా సమాచారం.. అన్ స్టోపబుల్ సీజన్ 2 ఎంతో దిగ్విజయం తో ముందుకు సాగుతుంది. బాలయ్య తన మాటల తో అందరిని బాగా మెప్పిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: