ఇక నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు చూసుకున్నట్లయితే .. అనంతపురం జిల్లాలో 353 మంది, చిత్తూరు జిల్లాలో 830 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 831 మంది, గుంటూరు జిల్లాలో 385 మంది, కడప జిల్లాలో 325 మంది, కృష్ణా జిల్లాలో 463 మంది, కర్నూలు జిల్లాలో 130 మంది , నెల్లూరు జిల్లాలో 266 మంది, ప్రకాశం జిల్లాలో 463 మంది , శ్రీకాకుళం జిల్లాలో 428 మంది , విశాఖపట్నం జిల్లాలో 339 మంది , విజయనగరం జిల్లాలో 225, పశ్చిమ గోదావరి జిల్లాలో 703 మంది కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.ఇక ఆంధ్ర రాష్ట్రంలో రెండు జిల్లాలు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు చేయగా.. మరో 9 జిల్లాలు లక్షకు పైగా కరోనా కేసులు నమోదు చేశాయి.ఇక కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే లక్ష లోపు కరోనా కేసులు నమోదయ్యాయి.ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నుండి ఊపిరి పీల్చుకుంటుంది.
ఇక నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు చూసుకున్నట్లయితే .. అనంతపురం జిల్లాలో 353 మంది, చిత్తూరు జిల్లాలో 830 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 831 మంది, గుంటూరు జిల్లాలో 385 మంది, కడప జిల్లాలో 325 మంది, కృష్ణా జిల్లాలో 463 మంది, కర్నూలు జిల్లాలో 130 మంది , నెల్లూరు జిల్లాలో 266 మంది, ప్రకాశం జిల్లాలో 463 మంది , శ్రీకాకుళం జిల్లాలో 428 మంది , విశాఖపట్నం జిల్లాలో 339 మంది , విజయనగరం జిల్లాలో 225, పశ్చిమ గోదావరి జిల్లాలో 703 మంది కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.ఇక ఆంధ్ర రాష్ట్రంలో రెండు జిల్లాలు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు చేయగా.. మరో 9 జిల్లాలు లక్షకు పైగా కరోనా కేసులు నమోదు చేశాయి.ఇక కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే లక్ష లోపు కరోనా కేసులు నమోదయ్యాయి.ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నుండి ఊపిరి పీల్చుకుంటుంది.