వంశధార ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ చెందుతుంది. దీంతో పాటు తాగునీటిసమస్యలూ పరిష్కారం అవుతాయి. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 పేరిట చేపట్టిన పనుల్లో కాస్త వేగం తగ్గింది. ప్రస్తుతం ఫేజ్ 2 పనులు జరుగుతున్నా అవి ముందరి వే గంలో లేవు. ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కారు చూపుతున్న శ్రద్ధ కూడా ఏమీ లేదు. దీంతో పాటు ఎగువ రాష్ట్రం ఒడిశా నుంచి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రాజెక్టుకు అనుసంబధానంగా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ట్రైబ్యునల్ అనుమతి పొంది నా, ఒడిశా సహకారం లేదు. దీంతో వంశధార ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పై అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఒడిశా ఎగువ ను ఇప్పుడు నిర్ణయించిన ప్రకారమే పనులు చేపడితే ఉత్తరాంధ్రకు అన్యాయమే! ఇంత జరుగుతున్నా కానీ జగన్ మాట్లాడడం లే దు.
వంశధార ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ చెందుతుంది. దీంతో పాటు తాగునీటిసమస్యలూ పరిష్కారం అవుతాయి. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 పేరిట చేపట్టిన పనుల్లో కాస్త వేగం తగ్గింది. ప్రస్తుతం ఫేజ్ 2 పనులు జరుగుతున్నా అవి ముందరి వే గంలో లేవు. ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కారు చూపుతున్న శ్రద్ధ కూడా ఏమీ లేదు. దీంతో పాటు ఎగువ రాష్ట్రం ఒడిశా నుంచి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రాజెక్టుకు అనుసంబధానంగా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ట్రైబ్యునల్ అనుమతి పొంది నా, ఒడిశా సహకారం లేదు. దీంతో వంశధార ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పై అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఒడిశా ఎగువ ను ఇప్పుడు నిర్ణయించిన ప్రకారమే పనులు చేపడితే ఉత్తరాంధ్రకు అన్యాయమే! ఇంత జరుగుతున్నా కానీ జగన్ మాట్లాడడం లే దు.